సీఎం జగన్ ను కలిసిన 2019 బ్యాచ్ ఏపీ కేడర్కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్లు
- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను 2019 బ్యాచ్ ఏపీ కేడర్కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
-ఈ సందర్భంగా యువ ఐఏఎస్ అధికారులను సీఎం అభినందించారు.
- నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందిండం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న సీఎం ఆకాంక్షిచారు.
Update: 2020-05-23 14:49 GMT