ఏలేరు కాలవలో స్నానికి వెళ్లి ఇద్దరి మృతి
- తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం లో ఏలేరు రిజర్వాయర్ లో స్నానానికి దిగిన నలుగురు విద్యార్థులు.
- అందులో ఇద్దరు మృతి.
- వీరు పెద్దాపురం మహారాణి కళాశాల డిగ్రీ విద్యార్థులు.
Update: 2020-05-23 13:26 GMT