లాక్ డౌన్ సమయంలో స్వాధీనం చేసుకున్న వాహనాలు తీసుకెళ్లవచ్చు.. ఏపీ డీజీపీ
- ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చు : డీజీపీ
- వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది : డీజీపీ
- ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం : డీజీపీ
- వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు : డీజీపీ
Update: 2020-05-23 09:59 GMT