ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- 50శాతం రిజర్వేషన్లు మించొద్దన్న హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- 48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- పిటిషన్పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణ
- 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరిన పిటిషనర్ రామ్మోహన్నాయుడు
- 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.
Update: 2020-05-20 09:24 GMT