ఏపీ లో మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ

-మద్యం అమ్మకాలపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

-మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టు కు మొత్తం మూడు పిటిషన్లు దాఖలు

-మద్యం కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించడం లేదని ఆరోపించిన పిటిషనర్‌

-నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు పిటిషనర్‌

-లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించే వైన్‌ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రభుత్వం

-మద్యం అమ్మకాలకు సంబంధించిన పిటిషన్‌.. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు

Update: 2020-05-19 17:01 GMT

Linked news