ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి అవంతి శ్రీనివాస్

*తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా మంగమారిపేట బీచ్ చేంజ్ సందర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,

*స్థానిక మత్య కారులతో మాట్లాడిన మంత్రి.

*ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మత్య కారులకు సూచన.

*మంగ మారి పేటలో ముందుకు వచ్చిన సముద్రపు అలలు

*మంగమారి పేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు

*తీరం దాటిన సమయంలో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి అవంతి

*వలలు బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని గ్రామస్తులను అప్రమత్తం చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు

Update: 2020-05-19 13:43 GMT

Linked news