ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు

ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు నియామకం చేసినట్టు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

1. జె సి రెవిన్యూ ,రైతు భరోసా

2.జె.సి గ్రామ వార్డ్ సచివాలయలు .వాలంటీర్ వ్యవస్థ

3. జె.సి ఆసరా, వెల్ఫేర్ కార్యక్రమాలు..

జగన్ ఇంకా ఎం చెప్పరంటే..

- ఇసుక, మద్యం నియంత్రణ కై యువ ఐపీఎస్ అధికారులను నియమించాము..

- వర్షాకాలం లోపు కావలసినంత ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు..

- తాగునీరు ఎక్కడ దొరకలేదని మాట వినపడకూడదు అని సీఎం అన్నారు..

- ఆగస్టు మూడో తేదీ నుంచి అన్ని జాగ్రత్తలతో స్కూల్స్ ప్రారంభించాలని సీఎం అన్నారు...

- కరెంటు ఫిక్స్డ్ చార్జీలు తగ్గించాలని జీవో జారీ చేశాం..

- జిల్లా పాలనా యంత్రాంగం పై ప్రతిరోజు రివ్యూ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశం..

Update: 2020-05-19 12:04 GMT

Linked news