విశాఖ జిల్లా, అనకాపల్లిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.

విశాఖ జిల్లా, అనకాపల్లిలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.

కుండ్రం & కుంచంగి జంక్షన్ లో ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 105 లీటర్ల నాటు సారా స్వాధీనం.

11 మందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.

నాటు సారాతో పాటు 5 ద్విచక్ర వాహనాలు సీజ్.

Update: 2020-05-19 09:35 GMT

Linked news