విదేశాల నుంచి విశాఖ రానున్న భారతీయులు

- కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పిస్తున్న విషయం తెలిసిందే.

- ఈ క్రమంలో ఈరోజు  320 మంది  ప్రయాణికులు విశాఖ రాక

- మనీలా నుంచి 170, అబుదాబీ నుంచి 150 ప్రయాణికులు రానున్నారు.

- మనీలా నుంచి రాత్రి 8.30, అబుదాబీ నుంచి రాత్రి 8.45కు ఈ విమానాలు రానున్నాయి.

Update: 2020-05-19 03:25 GMT

Linked news