విదేశాల నుంచి విశాఖ రానున్న భారతీయులు
- కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పిస్తున్న విషయం తెలిసిందే.
- ఈ క్రమంలో ఈరోజు 320 మంది ప్రయాణికులు విశాఖ రాక
- మనీలా నుంచి 170, అబుదాబీ నుంచి 150 ప్రయాణికులు రానున్నారు.
- మనీలా నుంచి రాత్రి 8.30, అబుదాబీ నుంచి రాత్రి 8.45కు ఈ విమానాలు రానున్నాయి.
Update: 2020-05-19 03:25 GMT