ఏపీలో రేపటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ

రేపటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కార్

- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది

- రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న కుటుంబాలు 1,47,24,017

- కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862

- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు

- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి

- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ ఉంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు

- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు

- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు

- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు రద్దీని బట్టి అదనపు కౌంటర్లు.



 


Update: 2020-05-15 13:23 GMT

Linked news