నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్‌ రైతు భరోసా నగదు జమ

- నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

- తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ..

- ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 జమ..

- ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయం..

- ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం..



 


Update: 2020-05-15 02:26 GMT

Linked news