హై అలెర్ట్ ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

వరంగల్ అర్బన్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రభుత్వం హై అలెర్ట్ ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.

జిల్లాకు వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ని పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. 

Update: 2020-08-16 17:11 GMT

Linked news