ప్రమాద స్థలాన్ని ప‌రిశీలించిన ప‌లువురు మంత్రులు

విజయవాడ: స్వర్ణ ప్యాలస్ ప్రమాద స్థలాని పరిశీలిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ,హోం మంత్రి మేకతోటి సూచరిత,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులు

Update: 2020-08-09 07:02 GMT

Linked news