కరోనా టెస్టుల్లో తీవ్ర గందరగోళం

ములుగు జిల్లా : కరోనా టెస్టుల్లో తీవ్ర గందరగోళం. -

 -పరీక్షలు చేయకుండానే చేసినట్టు రిపోర్ట్స్  

ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం

కరోనా లక్షణాలతో పరీక్షలు చేసుకునేందుకు ములుగు ఆస్పత్రికి వెళ్లిన మోహన్ ప్రసాద్

వివరాలు నమోదు చేసుకుని మరుసటి రోజు పరీక్షలు చేసూకునేందుకు రావాలని సూచించిన సిబ్బంది

నాలుగైదు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరిగినా టెస్టులు చేయని వైనం

తర్వాత నెగెటివ్ వచ్చిందని మోహన్ ప్రసాద్ సెల్ ఫోన్ కు మెసేజ్ రావడంతో షాక్ తిన్న బాధితుడు

Update: 2020-08-02 05:54 GMT

Linked news