మాణిక్యాలరావు మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

- మాజీమంత్రి పైడికొండ మాణిక్యాలరావు మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

- మాణిక్యాలరావు మృతి వార్త షాక్ కు గురిచేసిందన్న గవర్నర్

- దేవాదాయ శాఖామంత్రిగా మాణిక్యాలరావు సేవలు గుర్తుంటాయన్న గవర్నర్

- పైడికొండల మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్

Update: 2020-08-01 14:15 GMT

Linked news