నిమ్మగడ్డకు ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సోమవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవ్వనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కలవాలని గవర్నర్ ఆఫీసు నుంచి నిమ్మగడ్డను సమాచారం అందింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు నిమ్మగడ్డ. sec గా నిమ్మగడ్డను నియమించకపోవడం పట్ల హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

- పూర్తి వివరాలు 

Update: 2020-07-18 04:21 GMT

Linked news