. భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

ఢిల్లీ: హెల్త్ బులిటెన్

(కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)

. 8 లక్షల దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 519 మంది మృతి

• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916

• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,83,407

• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,15,385

• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు

ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.

Update: 2020-07-11 06:49 GMT

Linked news