ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు లేఖ

- ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాసారు.

- వైసీపీ ఎంపీ రాసిన లేఖలో మోడీ పై ప్రశంసలు కురిపించారు.

- వ్యవసాయరంగానికి మౌళిక సదుపాయాల కోసం లక్ష కోట్లు కేటాయిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయానికి రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు.

- పీఎం ఆవాజ్ యోజనా పథకం ద్వారా వలస కార్మికులకు కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచారని తెలిపారు.

- పీఎం గరీభ్ కళ్యాణ్ యోజనా పథకం నవంబర్ వరకూ పొడిగించారు.

- 81 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



Update: 2020-07-09 13:25 GMT

Linked news