ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి: మండల యస్ఐ రవికృష్ణ

గుంటూరు : కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర కళాశిల్క్ బజార్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వీధి ని పూర్తిగా కట్టడి చేసినట్లు మండల యస్ ఐ రవికృష్ణ తెలిపారు.

- ఈ సందర్భంగా కారంపూడి పట్టణంలో ఎక్కడైన ప్రజలు గుంపులుగా ఉండటం కానీ తిరగడం కానీ లేక షాప్ ల ముందు దుకాణాల ముందు ఎక్కువగా జనాలు ఉన్నట్లు గా ఉంటే మొదట ఆ షాప్ ని క్లోజ్ చేసి ఆ షాప్ ను పూర్తిగా నెల రోజుల పాటు క్లోజ్ చేయడమే కాక అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని యస్ఐ తెలిపారు.



Update: 2020-07-09 02:12 GMT

Linked news