ఏపీలో బలంగా ఋతుపవనాలు

- ఉత్తర ఒడిసా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

- రాజస్థాన్‌ నుంచి మధ్య భారతం, ఉత్తర ఒడిసాలోని ఆవర్తనం మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది.

- వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది.

- దీంతో రానున్న రెండు రోజులపాటు కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

- శనివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. 

Update: 2020-06-21 03:26 GMT

Linked news