నేటి నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం..

- కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి..

- అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్న టీటీడీ..

- అనుమాతులుంటే క్వారంటైన్‌కు పంపనున్న టీటీడీ అధికారులు..

- భక్తులకు ర్యాన్‌డమ్‌గా కోవిడ్‌ టెస్టులు..

- స్విమ్స్‌లో కోవిడ్‌ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు..



Update: 2020-06-11 04:24 GMT

Linked news