శ్రీవారి దర్శనం నిలిపివేత

Update: 2019-04-02 03:19 GMT

నేడు తిరుమలలో తాత్కాలికంగా భక్తుల దర్శనం నిలిపివేశారు టిటిడి అధికారులు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది. 

Similar News