సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు

Update: 2019-07-23 01:13 GMT

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 8వరకు కొనసాగుతాయని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను చేపట్టనున్నట్టు వివరించారు. 

Tags:    

Similar News