పావురాల గుట్ట ప్రాంతంలో వైఎస్సార్ స్మృతివనానికి రూ.25 కోట్లు...

Update: 2019-06-19 10:30 GMT

రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చరిత్రలో ఎప్పటికి చెరగని అధ్యయమే .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన చాలా సంక్షేమ పధకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు .. అవే సంక్షేమ పధకాలు ఆయనని మరో సారి ముఖ్యమంత్రిని చేసాయి .. అయితే అయన  రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేప్పట్టిన కొన్ని రోజులకు కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.. అయితే వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ప్రాంతంలో వైఎస్సార్ స్మృతివనానికి రూ.25 కోట్లు కేటాయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.... 

Tags:    

Similar News