CBI Court: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు సెప్టెంబర్‌ 15కు వాయిదా

* తీర్పు వాయిదా వేసిన సీబీఐ కోర్టు * సెప్టెంబర్‌ 15కు తీర్పు వాయిదా వేసిన సీబీఐ కోర్టు

Update: 2021-08-25 08:45 GMT

జగన్ (ట్విట్టర్ ఫోటో)

CBI Court: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్‌ 15కు తీర్పు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలైలో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై గతంలో జగన్ కౌంటర్‌లు దాఖలు చేశారు. దీంతో ఇవాళ జగన్ బెయిల్ రద్దుపై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. 

Tags:    

Similar News