ఛలో ఆత్మకూరుకు వైసీపీ కౌంటర్

Update: 2019-09-13 12:15 GMT

ఛలో ఆత్మకూరుకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఛలో ఆత్మకూరు సందర్భంగా బధువారం జరిగిన ఘటనలను వివరిస్తూ ... .టీడీపీ నేతలే టార్గెట్‌గా మంగళగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. దళితులపై దాడులు ఇకనైనా ఆపవా ? బాబు అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు, ఇతర నేతలు భారీగా పాల్గొన్నారు. ఇటీవల పలు కేసుల్లో ఇరుకున్న టీడీపీ నేతల తీరును తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. 

Tags:    

Similar News