Guntur: గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన

*సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు *టీడీపీ జెండాలు తగులబెట్టిన వైసీపీ నేతలు

Update: 2021-10-20 06:29 GMT

గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన(ఫైల్ ఫోటో)

Guntur: గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టాభి వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు టీడీపీ జెండాలు తగులబెట్టారు. డౌన్‌డౌన్‌ పట్టాభి అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News