Kurnool: కర్నూలు జిల్లాలో వైసీపీ హవా

Kurnool: బేతంచర్ల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం

Update: 2021-11-17 06:19 GMT
కర్నూల్ జిల్లాలో వైసీపీ విజయం (ఫైల్ ఇమేజ్)

Kurnool: కర్నూలు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 20 వార్డుల్లో 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. 6 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. 

Tags:    

Similar News