విశాఖ పార్లమెంటులో ఎవరు విజయం సాధిస్తారో అని ఉత్కంఠ నెలకొంది. ఇక్కడినుంచి సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణ బరిలో నిలిచారు. ఇక టీడీపీ, బీజేపీ పార్టీల నుంచి బంధువులు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, టీడీపీ నుంచి బాలకృష్ణ అల్లుడు భరత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ వరుసకు తల్లికొడుకులవుతారు. వీరందరిలో ఎవరు గెలుస్తారో పోల్ ద్వారా తెలపండి..