రేపటి నుంచి నామినేషన్లు వేస్తాం-మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి

ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ గౌరవించి దరఖాస్తులు చేస్తాం- అమర్నాథ్‌రెడ్డి

Update: 2021-01-24 11:43 GMT

 అమర్నాథ్‌రెడ్డి ఫైల్ ఫోటో 

వ్యాక్సిన్‌ సాకుతో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి. ఉద్యోగులు ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం బాధాకరమన్నారు ఆయన. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ గౌరవించి రేపటి నుంచి నామినేషన్లు వేస్తామన్నారు అమర్నాథ్‌రెడ్డి.

Tags:    

Similar News