రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తాం-టీజీ

Update: 2019-09-06 10:12 GMT

ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా డెవలప్‌మెంట్‌ జరిగేలా ముఖ్యమంత్రి జగన్ కృషి చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ సూచించారు. హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు టీజీ వెంకటేష్‌.

Full View

Tags:    

Similar News