Vasireddy Padma: మహిళా ఉద్యోగుల వేధింపులపై ఫోకస్‌ పెట్టాం

* మహిళా ఉద్యోగుల వేధింపులపై ఫోకస్‌ పెట్టాం * మహిళలకు వైసీపీ సర్కార్‌ తోడుగా ఉంటుంది - వాసిరెడ్డి పద్మ

Update: 2021-08-23 12:15 GMT

వాసిరెడ్డి పద్మ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Vasireddy Padma: మహిళలకు వైసీపీ సర్కార్‌ తోడుగా ఉంటుందన్నారు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. మహిళా ఉద్యోగుల వేధింపులపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టామన్నారు ఆమె. ఇప్పటికైనా ప్రతిపక్షాలు జగన్‌ పాలనను అర్థం చేసుకుని విమర్శలను ఆపాలన్నారు వాసిరెడ్డి పద్మ.

Tags:    

Similar News