టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Chandrababu: తెలుగు వారు మందే పంచాంగం చెప్పారు

Update: 2023-03-22 09:15 GMT

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Chandrababu: ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు...ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయిని పంచాంగ పఠనంలో చెప్పారని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారు ముందే పంచాంగం చెప్పారని..పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News