ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం!

ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్‌ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

Update: 2020-12-13 06:44 GMT

 ఏవోబీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒరిస్సా బోర్డర్‌ దిగువజనబా దగ్గర పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే మృతుల్లో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. అటు తప్పించుకున్న మావోలకోసం కూబింగ్ జరుగుతుంది. ఇక మధ్యప్రదేశ్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు చనిపోయారు. వీరిపైన రూ. 16 లక్షల రివార్డు ఉంది.

Tags:    

Similar News