Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నాటకాలు

Tulasi Reddy: ఉదయం అజెండాలో పెట్టి.. సాయంత్రం తొలగించడం ఏమిటి

Update: 2022-02-13 08:45 GMT

Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నాటకాలు

Tulasi Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఉదయం అజెండాలో పెట్టి సాయంత్రం తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. అజెండాను తయారు చేయలేని చేతకాని మోడీ ప్రభుత్వం. దేశాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. జగన్ ప్రభుత్వం ఈ విషయంలో అత్యుత్సాన్ని ప్రదర్శించి అభాసుపాలయ్యిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం కాంగ్రెస్ కే సాధ్యమన్నారు తులసిరెడ్డి

Tags:    

Similar News