కళ్యాణపులోవ రిజర్వాయర్లో జరుగుతున్నఅక్రమ మైనింగ్ ప్రక్రియను ఆపాలని...డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద గిరిజనులు ధర్నా నిర్వహించారు...ప్రభుత్వం చొరవ తీసుకుని మైనింగ్ మాఫియాలను తరిమికొట్టాలని నినాదాలు చేసారు.కళ్యాణపులోవ రిజర్వాయర్ అడుగంటడంతో సాగునీరు, త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు..అక్రమమైనింగ్ ఆపాలంటూ గిరిజనుల ఆందోళన