తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా అసంతృత్తితో ఉన్న తోట వైసీపీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ నెల 18న పార్టీ చీఫ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు తోట రంగం సిద్ధం చేసుకున్నారు.