టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్‌ బై

Update: 2019-09-13 11:06 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. గత కొంతకాలంగా అసంతృత్తితో ఉన్న తోట వైసీపీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ నెల 18న పార్టీ చీఫ్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు తోట రంగం సిద్ధం చేసుకున్నారు. 

Full View

Tags:    

Similar News