ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

Update: 2019-09-15 16:00 GMT

ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని... ఆ నమ్మకంతోనే పార్టీలో చేరానన్నారు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. పార్టీలో చేరిన ఆనంతరం ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే... . పవన్ కల్యాణ్ నిలకడ, అవగాహన లేని వ్యక్తి అని... ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరమన్నారు. పవన్‌ కల్యాణ్‌ కాపుల తరుపున మాట్లాడలేదని... ఆయన అభిప్రాయం మాత్రమే చెప్పారని అన్నారు. 

Tags:    

Similar News