స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొనసాగుతోన్న ఆందోళనలు

* నిరసనలకు సిద్ధమైన ఉద్యోగులు, ప్రజాసంఘాలు * ఇవాళ ప్లాంట్ టీడీఐ జంక్షన్‌ దగ్గర ఆందోళనలు * నిరసనకు వైసీపీ మద్దతు

Update: 2021-02-10 04:29 GMT

ఫైల్ ఇమేజ్ 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు సిద్ధమయ్యారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాట్ టీడీఐ జంక్షన్ దగ్గరకు కాసేపట్లో ఉద్యోగులు, ప్రజా సంఘాలు చేరుకోనున్నారు. ఇక ఈ నిరసనలకు వైసీపీ మద్దతు తెలిపింది. నేటి నుంచి రోజువారీ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. 

Full View


Tags:    

Similar News