ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు

మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బస్సు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

Update: 2021-12-16 04:30 GMT

ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు(ఫైల్ ఫోటో)

Prakasam District: ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రయాణికులు. మంటల్లో ప్రయాణికుల సామాగ్రి కూడా దగ్ధమయ్యింది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.

Tags:    

Similar News