మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు

* మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన టీడీపీ అధినేత * ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాం : చంద్రబాబు

Update: 2021-09-20 16:00 GMT

మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు (ట్విట్టర్ ఫోటో)

Chandrababu: MRPS అధినేత మంద కృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని మంద కృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏకపక్షంగా జరిగిన ఎన్నికలను తాము బహిష్కరించామని తెలిపారు. 

Tags:    

Similar News