Visakhapatnam: విశాఖలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు

Visakhapatnam: తోపులాటలో కింద పడ్డ పోలీసులు, టీడీపీ నేతలు

Update: 2023-09-11 04:58 GMT

Visakhapatnam: విశాఖలో నిరసనకు దిగిన టీడీపీ నేతలు

Visakhapatnam: విశాఖ లోని పాత గాజువాక జంక్షన్ నుంచి టీడీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. అయితే ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణుల మధ్యతోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ నేతలు, పోలీసులు కింద పడ్డారు.

Tags:    

Similar News