వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

Update: 2020-03-09 11:40 GMT
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

ఏపీ మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. డొక్కాకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. అనంతరం డొక్కా వరప్రసాద్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News