Ananthapur: తాడిపత్రిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

Ananthapur: పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

Update: 2021-03-29 08:00 GMT

టీడీపీ (ఫైల్ ఫోటో)

Ananthapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేరన్నారు.

Tags:    

Similar News