Tirupati: శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Tirupati: టీటీడీని విమర్శించిన వారిని తిరిగి నియమించడం పద్దతి కాదు-బాబు * తిరుమల పవిత్రతను కాపాడుకోవాలి-చంద్రబాబు

Update: 2021-04-08 06:38 GMT

తిరుమల దేవస్థానం దర్శించుకున్న చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. దర్శనాంతరం ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పింక్‌ డైమండ్‌ విషయంలో టీటీడీని విమర్శించిన వారిని తిరిగి నియమించడం పద్ధతి కాదన్నారు ఆయన.

Tags:    

Similar News