Chandrababu: జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదు

Chandrababu: వైసీపీ పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారు

Update: 2022-01-05 08:35 GMT

జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదు

Chandrababu: వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన తప్పులను చరిత్ర మరచిపోదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతిందని ఏ మాత్రం అభివృద్ధి లేదని విమర్శించారు.

Tags:    

Similar News