బ్రేకింగ్ : బీజేపీలో విలీనమైన టీడీపీ రాజ్యసభాపక్షం..బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన...

Update: 2019-06-20 12:30 GMT

బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనమైంది. చంద్రబాబుకి షాకిచ్చిన నలుగురు ఎంపీలు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేడీ నడ్డాతో కలిసి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుతో సమావేశమైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌‌లు ఆ మేరకు లేఖ అందజేశారు. ఇకపై తమకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదన్న సుజనా, సీఎం రమేష్‌, టీజీలు అమిత్‌‌షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. 

Tags:    

Similar News