Vidadala Rajini: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. పాల్గొన్న మంత్రి విడుదల రజని

Vidadala Rajini: పల్నాడు జిల్లా కొండవీడులో ప్రాచీన ఆలయమైన శ్రీ లక్ష్మీనరిసింహస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు.

Update: 2024-02-29 10:26 GMT

Vidadala Rajini: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. పాల్గొన్న మంత్రి విడుదల రజని

Vidadala Rajini: పల్నాడు జిల్లా కొండవీడులో ప్రాచీన ఆలయమైన శ్రీ లక్ష్మీనరిసింహస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శిలాఫలకాన్ని పార్టీ నాయకులతో కలిపి ఆవిష్కరించారు. ధ్వజస్తంభ ఏర్పాటు, ఆల్వార్ లక్ష్మీనారసింహస్వామి ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత ఆలయంలో మంత్రి రజని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News