ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం

NTR District: ఫెర్రీ ఘాట్‌‌లో ఆరుగురు విద్యార్థుల గల్లంతు

Update: 2022-08-19 07:44 GMT

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం 

NTR District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఫెర్రీ ఘాట్ లో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఐదుగురిని అక్కడి సిబ్బంది, స్థానికులు కాపాడారు. మరో విద్యార్థి లోకేష్‌ కోసం గాలిస్తున్నారు. విద్యార్థులంతా కొండపల్లి బి కాలనీకి చెందిన వారీగా గుర్తించారు.

Full View


Tags:    

Similar News