Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ విడివిడిగా విచారించి..
Viveka Murder Case: మరికొందరికి నోటీసులు ఇవ్వనున్న సీబీఐ
Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ విడివిడిగా విచారించి..
Viveka Murder Case: వివేకా హత్య కేసులో 2వ రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విడివిడిగా విచారించి.. కన్ ఫ్రన్ టేషన్ మెథడ్ లో విచారణ జరుపుతున్నారు. నిన్న అవినాష్ రెడ్డిని సుమారు 8 గంటల పాటు.. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 5 గంటల పాటు విచారించారు. సీబీఐ సేకరించిన ఆధారాల మేరకు ముగ్గురిని ప్రశ్నించి.. మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు సీబీఐ అధికారులు.